Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో మంత్రి సవిత భేటీ..

ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో మంత్రి సవిత భేటీ..

విజయవాడలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా బలహీన వర్గాల సంక్షేమం, చేనేత, జౌళి శాఖా మంత్రి సవిత భేటీ అయ్యారు.పయ్యావుల కేశవ్‌కు పూలమొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో మంత్రి సవిత మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article