Monday, April 21, 2025

Creating liberating content

తాజా వార్తలుటిడిపి పార్టీ అనుచర నాయకులను ఎల్లవేళలా ఆదుకుంటాం

టిడిపి పార్టీ అనుచర నాయకులను ఎల్లవేళలా ఆదుకుంటాం

కన్వీనర్ శ్రీనివాసరావు

ప్రజా భూమి, జీలుగుమిల్లి

ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని జిలుగుమిల్లి మండలంలోని రాచన్నగూడెం పంచాయతీ, తాటిరామన్నగూడెం గ్రామానికి చెందిన కుంజా సోమరాజు బైక్ యాక్సిడెంట్ లో గాయపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు . నేడు వారి స్వగృహానికి వెళ్ళి వారిని పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకున్న నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు టిడిపి కార్యకర్తలను ఎల్లవేళలా ఆదుకుంటామని ఆయన అన్నారు . వారివెంట గ్రామ పార్టీ అధ్యక్షులు పులమోలు శివాజీ, ఎంపిటిసి పూసం ఉదయ్ కుమార్, పెరోబోయిన దాము, యర్రంశెట్టి రవి, సాధు కిషోర్ తదితరులు ఉన్నారు.జీలుగుమిల్లి మండలం, రాచన్నగూడెం గ్రామానికి చెందిన 3 వార్డు మెంబర్ వెన్నం మాధవి గారి భర్త రాజాబాబు బైక్ యాక్సిడెంట్ జరిగి గాయపడ్డారు. వారి స్వగృహానికి వెళ్ళి పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకోవటం జరిగింది. ఆ తరువాత అదే గ్రామంలో దళితవాడలో నూనె ముత్యం అనారోగ్యంతో మృతి చెందారు. వారి స్వగృహానికి వెళ్ళి వారి కుటుంబసభ్యులను పరామర్శించి దశదిన కర్మలకు 50 కేజీల బియ్యం అందజేసిన నియోజకవర్గం కన్వీనర్ బొరగం శ్రీనివాసులు . వారివెంట గ్రామ పార్టీ అధ్యక్షులు పులమోలు శివాజీ, ఎంపిటిసి పూసం ఉదయ్ కుమార్, పేరుబోయిన దాము, యర్రంశెట్టి రవి, సాధు కిశోర్, కుమ్మరిపల్లి రాంబాబు, జక్కుల వెంకటేష్ , జక్కుల పాపారావు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article