Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ ను కలిసిన డిపిఓ.. మల్లికార్జున్ రావు

ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ ను కలిసిన డిపిఓ.. మల్లికార్జున్ రావు

ప్రజాభూమి భీమవరం

పశ్చిమగోదావరి జిల్లాకు నూతనంగా నియమితులైన డిపిఓ జి మల్లికార్జునరావు మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అధికారులు ఆ దిశగా పనిచేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article