Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలు5న టెట్, డీఎస్సీ నోటిఫికేషన్

5న టెట్, డీఎస్సీ నోటిఫికేషన్

12 సంవత్సరాల క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానం మళ్లీ తెరపైకి

5న టెట్, డీఎస్సీ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రెండింటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో మొత్తం 6,100 పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే, పుష్కరకాలం క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article