Saturday, January 18, 2025

Creating liberating content

తాజా వార్తలుగొల్లప్రోలు సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యుల రాజీనామా

గొల్లప్రోలు సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యుల రాజీనామా

గొల్లప్రోలు  :   గొల్లప్రోలు సొసైటీ త్రిసభ్య కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేసారు. జూన్ 30వ తేదీ వరకు సొసైటీ పాలకవర్గం పదవీకాలం ప్రభుత్వం పొడిగించినప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఎన్నికలలో పరాజయం పొందడంతో నైతిక బాధ్యత వహిస్తూ సొసైటీ అధ్యక్షుడు జ్యోతుల భీముడు, సభ్యులు రామిశెట్టి సత్తిబాబు, ఎన్నేటి బాబురావులు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను డిప్యూటీ రిజిస్ట్రార్, కో-ఆపరేటివ్ సొసైటీ కాకినాడ వారికి పంపినట్లు సొసైటీ అధ్యక్షుడు భీముడు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article