Tuesday, January 14, 2025

Creating liberating content

సాహిత్యంలేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు.

లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు.

లేపాక్షి :శిల్పకళా రామంగా పేరొందిన లేపాక్షి ఆలయంలో వెలసిన దుర్గాదేవి, వీరభద్ర స్వాములకు శుక్రవారం పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ఉదయం దుర్గాదేవి, వీరభద్ర స్వాములకు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహ శర్మ, శ్రీనివాస్ కుమారులు అభిషేకార్చనలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా దుర్గాదేవికి కుంకుమార్చన తదితర పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article