Monday, January 13, 2025

Creating liberating content

సాహిత్యంపార్వతీ దేవికి 5000 గాజులతో అలంకరణ

పార్వతీ దేవికి 5000 గాజులతో అలంకరణ

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలో వెలసివున్న శ్రీ కేదారేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని పార్వతతీ దేవికి సుమారు 5000 గాజులతో అలంకరించారు. భక్తులు ఆలయానికి వచ్చి పార్వతీ దేవికి ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రతి ఏట కార్తీక మాసంలో ఈ అలంకరణ చేస్తుంటారు. అనంతరం ఆ గాజులను భక్తులకు పంచిపెడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article