Tuesday, April 22, 2025

Creating liberating content

Uncategorizedపుట్టినరోజు వేడుకలు హాజరైన జ్యోతుల నెహ్రూ

పుట్టినరోజు వేడుకలు హాజరైన జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట

గోకవరం మండలం గోకవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రాయి భద్రం గారి మనవడు నిఖిల్ పుట్టినరోజు వేడుకలు సూర్య కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ హాజరై చిరంజీవి నికిత్ కు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గాజింగం సత్తిబాబు, జిల్లా టిడిపి డాక్టర్స్ విభాగం అధ్యక్షులు పాలూరి బోసు బాబు, గోకవరం టౌన్ టిడిపి అధ్యక్షులు పోసిన ప్రసాద్, తంటికొండ దేవస్థానం మాజీ చైర్మన్ పెద్దడ వెంకన్న దొర, ఆచంట రాజు,అరిసెపు రాంబాబు, మాదాసు వీరబాబు, గాజింగం చిన్న సత్తిబాబు , సన్యాసిరావు, మేడిశెట్టి వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article