Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుబిజెపి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలి:జిల్లా కో కన్వీనర్ మధుసూదన్

బిజెపి పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేయాలి:జిల్లా కో కన్వీనర్ మధుసూదన్

కామవరపుకోట

బిజెపి పార్టీని బలోపేతం చేయడం కోసం పార్టీ ప్రణాళిక రచించిందని వాటి అనుగుణంగా బిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులు కృషి చేయవలసి ఉంటుందని జిల్లా కో కన్వీనర్ జి మధుసూదన్ అన్నారు. బిజెపి పార్టీకి అగ్ర నాయకులైన ఎల్కే అద్వానీకి ఈరోజు భారతరత్న ప్రకటించడంతో బిజెపి శ్రేణులలో ఆనందోత్సవం వెళ్ళు విరుస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం పైన చర్చించుకోవడం పార్టీకి అనుకూలంగా మారుతుందని ఆయన అన్నారు.
ఈరోజు చింతలపూడి అసెంబ్లీలోని జంగారెడ్డిగూడెం పల్లెకు పోదాం రూరల్ సమావేశం బిజెపి నాయకులు బుచ్చా చారి ఇంటి వద్ద పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన పల్లెకి పోదాం జరిగినది. ఈ కార్యక్రమానికి పల్లకి పోదాం జిల్లా కో కన్వీనర్ జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పల్లెనిద్ర చేయాలని 24 గంటలు బూతు స్థాయిలో 18 అంశాలను బూతు స్థాయిలో తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఒంటెద్దు యేసు వరప్రసాద్, పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, మానేపల్లి రామారావు బ్రహ్మాజీ శాస్త్రి రత్తయ్య మాస్టారు భోగేశ్వర రావు బోసురాజు వై వి సత్యనారాయణ, కురు నాగు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article