Monday, January 13, 2025

Creating liberating content

తాజా వార్తలుభావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

శాసనసభ్యులు బాలరాజు

జీలుగుమిల్లి

విద్యార్థిని విద్యార్థులను తీర్చి దిద్దటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పోలవరం శాసనసభ్యులు బాలరాజు అన్నారు.
జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో గల స్కూల్ నందు పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన వసతుల కల్పన, నాణ్యమైన విద్య అందించేందుకు సలహాలు సూచనల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో హై స్కూల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుపాల్గొన్నారు. ఆట స్థలాలను ఆయన ప్రారంభోత్సవం చేశారు.
ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము , మండల విద్యాశాఖ అధికారి సురేష్ ,పిన్నమనేని మధు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article