Praja Bhoomi https://www.prajabhoomi.com/ Get the Facts, Get Prajabhoomi Tue, 07 Jan 2025 16:17:14 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు https://www.prajabhoomi.com/illegal-affairs/ https://www.prajabhoomi.com/illegal-affairs/#respond Tue, 07 Jan 2025 16:17:11 +0000 https://www.prajabhoomi.com/?p=20366 రోజు రోజుకు దిగజారుతున్న కుటుంబ సంబంధ బాంధవ్యాలుమట్టిలో కలిసిపోతున్న మానవ సంబంధాలుపాశ్చాత్య పోకడలతో సమాజం ఎటు వెళ్తోంది (ప్రజాభూమి స్పెషల్ కరస్పాండెంట్ ఏలూరు)ఆంధ్రప్రదేశ్ పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటు వెళ్తోంది. రోజురోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్నిసాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది. కట్టుకున్న భార్యలను, కలకాలం కలసి ఉండాల్సిన భర్తలను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా కడుపున పుట్టిన పిల్లలు, తమ పై ఆధారపడిన కుటుంబాలు […]

The post పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు appeared first on Praja Bhoomi.

]]>
రోజు రోజుకు దిగజారుతున్న కుటుంబ సంబంధ బాంధవ్యాలు
మట్టిలో కలిసిపోతున్న మానవ సంబంధాలు
పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటు వెళ్తోంది


(ప్రజాభూమి స్పెషల్ కరస్పాండెంట్ ఏలూరు)
ఆంధ్రప్రదేశ్ పాశ్చాత్య పోకడలతో సమాజం ఎటు వెళ్తోంది. రోజురోజుకు మానవ సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయి. అగ్నిసాక్షిగా బంధువుల సమక్షంలో చేసుకున్న పెళ్లిళ్లకు విలువ లేకుండా పోతోంది. కట్టుకున్న భార్యలను, కలకాలం కలసి ఉండాల్సిన భర్తలను విస్మరిస్తూ వివాహేతర సంబంధాలతో కాపురాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ఫలితంగా కడుపున పుట్టిన పిల్లలు, తమ పై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొంటున్నాయి.
పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.ఫలితంగా పచ్చని కుటుంబాలు ఆగం అవుతున్నాయి.వివాహేతర సంబంధాలకు అడ్డుగా మారుతున్నారని,సొంత భార్య,భర్తలనే హతమారుస్తున్నారు. దాంతో కుటుంబాల మధ్య వివాదాలు పెట్రేగిపోతున్నాయి.కొన్ని సంబంధాలు గ్రామాల్లో బహిర్గతం అవుతుండటంతో బహిరంగంగా పంచాయతీలు పెట్టి సెటిల్మెంట్లు చేస్తున్నారు. దాంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో మొహం చెల్లక ఆత్మహత్యల బాట పడుతున్నారు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు..వివాహేతర సంబంధాలతో హత్యలు, ఆత్మహత్యలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. కొన్నేళ్లపాటు సాఫీగా సాగిన కాపురంలో ఈ సంబంధాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొందరు విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లిళ్లు చేసుకుంటే మరి కొందరు పగలు, ప్రతీకారాలకు జీవిస్తున్నారు. ఫలితంగా రక్తం పంచుకుపుట్టిన పిల్లలు అనాధలుగా మారుతున్నారు.
అవగాహన కరువు… రెండు తెలుగు రాష్ట్రాలలో విచ్చలవిడిగా పెరుగుతున్న వివాహేతర సంబంధాల సంస్కృతికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న విమర్శలున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో సైబర్ నేరాలు, ఆత్మహత్యల పై అవగాహన కల్పిస్తున్నట్టుగానే వివాహేతర సంబంధాల వల్ల కలిగే నష్టాల పై ప్రజలకు అధికారులు, పోలీసులు అవగాహన కల్పించాలి. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు.

The post పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/illegal-affairs/feed/ 0
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా ! https://www.prajabhoomi.com/delhi-assembly/ https://www.prajabhoomi.com/delhi-assembly/#respond Tue, 07 Jan 2025 14:46:09 +0000 https://www.prajabhoomi.com/?p=20363 షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీ:‌ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి పదో తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఫిబ్రవరి ఐదో తేదీన ఎన్నికలు జరుగుతాయి.కాగా ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదల సందర్భంగా ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. యువత ఈ […]

The post ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా ! appeared first on Praja Bhoomi.

]]>
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

న్యూఢిల్లీ:‌ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు తాజాగా షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి పదో తేదీన నోటిఫికేషన్ విడుదల అవుతుంది. మొత్తం 70 నియోజకవర్గాల్లో ఒకే దశలో ఫిబ్రవరి ఐదో తేదీన ఎన్నికలు జరుగుతాయి.కాగా ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. షెడ్యూల్ విడుదల సందర్భంగా ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలను సీఈసీ రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. యువత ఈ ఎన్నికల్లో స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.ఢిల్లీ శాసనసభ పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. దీంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజేంద్ర కుమార్ కు ఇది చివరి అసైన్‌మెంట్. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన రిటైర్ కాబో తున్నారు. అంతేకాదు ఈ ఏడాది జరగనున్న తొలి ఎన్నికలు ఇవే కావడం విశేషం. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే మొత్తం 70 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా కేజ్రీవాల్‌పై బీజేపీ టికెట్‌పై పర్వేష్ సాహిబ్ వర్మ పోటీ చేస్తున్నారు. అలాగే కల్కాజీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి ఆతీశీ పోటీ చేస్తున్నారు. కాగా ఇక్కడ్నుంచి బీజేపీ టికెట్‌పై రమేష్ బిధూరీ పోటీ చేస్తున్నారు.ఢిల్లీలో కొంతకాలం కిందటే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించాయి. ఢిల్లీలో వరుసగా రెండు టర్మ్‌లు ఆమ్ ఆద్మీ పార్టీయే అధికారంలో కొనసాగుతోంది. 2020 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్లు దక్కించుకుంది. బీజేపీ కేవలం ఎనిమిది సీట్లకే పరిమితమైంది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఒక్క సీటు కూడా దక్కలేదు. మూడోసారి కూడా విజయకేతనం ఎగరేయాలని ఆప్ గట్టి పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా ఢిల్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ చాలా కిందటే కసరత్తు ప్రారంభించారు.సీనియర్ సిటిజన్లకు అలాగే మహిళలకు అనేక సంక్షేమ పథకా లు ప్రకటించారు. సంక్షేమ పథకాలతో ఢిల్లీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ప్రారం భిం చారు.అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఘోరంగా దెబ్బతింది. ఢిల్లీ లోని మొత్తం ఏడు లోక్‌సభ నియోజకవర్గా ల్లో ఒక్కదాంట్లోనూ ఆప్ విజయం సాధిం చలేక పోయింది. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్‌ కొంతకాలం కిందట మద్యం కుంభకో ణంలో చిక్కుకున్నారు. కేజ్రీవాల్‌పై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదు కావడంతో ఆయన జైలుకు కూడా వెళ్లారు. అయితే జైలు నుంచి బెయిల్ పై వచ్చిన తరువాత కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి పద వికి రాజీనామా చేశారు. దీంతో కేజ్రీవాల్ క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్న అతీశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కసరత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ దూసుకుపోవడాన్ని బీజేపీ గమనిం చింది.ఇందుకు కౌంటర్‌గా అభివృద్ధి మం త్రను ఆలపిస్తోంది. ఇటీవల ఢిల్లీలోని అశోక్ విహార్‌లోని రామ్‌లీలా గ్రౌండ్‌లో బీజేపీ మొద టి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారం భించారు. అలాగే అశోక్ విహార్‌లోని జైలర్‌ వాలా బాగ్‌లో ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన 1,675 ఫ్లాట్‌లను లబ్దిదారులకు ప్రధాని నరేంద్ర మోడీ అందచేశారు. స్వాభిమాన్ అపార్ట్‌మెంట్స్ పేరుతో …ఈ ఫ్లాట్స్ ను నిర్మించారు. తనకు అద్దాల మేడ లేకపో యినా, మురికివాడల నిర్వాసితులకు గౌరవప్రదమైన ఇండ్లను అందించడంలో భాగంగా ఇన్‌స్టిట్యూట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీని పరోక్షంగా ప్రస్తావిస్తూ నరేంద్ర మోడీ చురకలు వేశారు. ఇదిలాఉంటే, ఢిల్లీ ఎన్ని కల్లో దాదాపుగా ఒంటరిపోరుకు కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీతో దాదాపుగా తెగదెంపులు చేసుకు న్నంత పని చేసింది కాంగ్రెస్ పార్టీ. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియచేసినందుకే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ పేర్కొన్నారు.మొత్తంమీద తన నిజాయితీయే ఈసారి ఎన్నికలలో ఆప్‌ను గెలిపిస్తుందని అరవింద్ కేజ్రీవాల్ భరసాతో ఉన్నారు. అయితే ఆప్‌ను ఇరుకున పెట్టడానికి మద్యం కుంభ కోణాన్ని ఎన్నికల ప్రచారంలో కీలకాంశం చేయడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది.

The post ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా ! appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/delhi-assembly/feed/ 0
కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు https://www.prajabhoomi.com/cbn-kuppam/ https://www.prajabhoomi.com/cbn-kuppam/#respond Tue, 07 Jan 2025 12:09:01 +0000 https://www.prajabhoomi.com/?p=20360 కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతిపత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేశారు. అదే విధంగా ‘జననాయకుడు’ పోర్టల్ సైతం ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు.నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి యత్నించారు. […]

The post కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు appeared first on Praja Bhoomi.

]]>
కుప్పం టీడీపీ కార్యాలయంలో ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రెండో రోజు కుప్పంలో పర్యటిస్తున్న సీఎం సమస్యలపై స్థానికుల నుంచి వినతిపత్రాలు సమర్పించేలా కేంద్రం ఏర్పాటు చేశారు. అదే విధంగా ‘జననాయకుడు’ పోర్టల్ సైతం ప్రారంభించారు. కుప్పం నుంచే సమస్యలు, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసేలా ఏర్పాట్లు చేశారు.
నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల సమస్యలు, విజ్ఞప్తులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలు, వాటి పరిష్కారానికి యత్నించారు. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.కుప్పం నియోజకవర్గం ఎప్పుడూ టీడీపీనే గెలిపించిందని చంద్రబాబు గుర్తు చేశారు. కుప్పంలో ఇంతవరకు వేరే పార్టీ గుర్తు గెలవలేదని అన్నారు.’జననాయకుడు’ పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చామని, పార్టీ కార్యకర్తలు, నాయకులు తెచ్చిన సమస్యలన్నీ రికార్డవుతాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉందన్న సీఎం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.
ఎన్నికల్లో కార్యకర్తలు చాలా కష్టపడ్డారు. ప్రజలకు చాలా హామీలిచ్చి ఓట్లు వేపించారు. కార్యకర్తల కష్టాన్ని వృధా కానివ్వనని ఆయన గట్టిగా హామీ ఇచ్చారు. తెదేపా పార్టీ కోసం పనిచేసిన వారు బయపడకండి.. మీ భవిషత్తుపై భరోసా నాది అని చంద్రబాబు అన్నారు. నేడు టీడీపీ అధికారంలోకి వచ్చిందంటే కచ్చితంగా కార్యకర్తల త్యాగమే, వారి త్యాగాలను వృధా కానివ్వమని మరోసారి చెప్పారు. నాకు అన్నిటికన్నా కార్యకర్తలే ముఖ్యమ‌ని సీఎం చంద్రబాబు అన్నారు. వారి ద్వారా వచ్చిన వినతులు నేరుగా తనకు తెలిసేలా జన నాయకుడు కార్యక్రమం రూపొందించామని, వాట్సాప్ ద్వారా కూడా ఫిర్యాదు చూసేలా చూస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క ఫిర్యాదుకు తప్పకుండా పరిస్కారం చూపిస్తాం. పార్టీకి సంబంధిత సమస్యలు, ప్రభుత్వ సంబంధిత సమస్యలు సమానంగా పరిష్కరిస్తామన్నారు.చాలా వరకు కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులే ఇస్తున్నారని కొంచెం సమయం ఇవ్వాలి, తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. చాలా వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలు అప్పటికప్పుడే పరిష్కరించేందుకు అన్ని విధాలా పార్టీ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేసి తానే స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. నా సొంత నియోజకవర్గం పర్యటనకు వచ్చినపుడు తనకు సమస్య అని ఫిర్యాదు అందకుండా చేయాలనే విధంగా ఈ జన నాయకుడు ద్వారా చేయాలన్నదే నా లక్ష్యమని అన్నారు. రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన వ్యవస్థ విధ్వంసం నుండి బయట పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు.ప్రతి ఒక్క నాయకుడు, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు తీర్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా తయారయ్యింధన్నారు. సమస్యలపై అధ్యయనం చేసి పరిస్కారం చూపే విధంగా చూస్తున్నామన్నారు. మీడియాపై రాజకీయ కక్ష సాధింపుతో పెట్టిన కేసులను సమీక్షించి వారిపై పెట్టిన కేసులు మాఫీ చేసేందుకు ప్రత్యేక జీఓ తెస్తామన్నారు. గత పాలనలో ప్రతిఒక్కరూ బాధితులే.. పార్టీలతో సంబంధం లేకుండా సామాన్య వ్యక్తులు, అధికారులు, మీడియాపై కూడా అనేక కేసులు నమోదు చేసారు. ఆ కేసులపై క్షుణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు.

The post కుప్పంలో జన నాయకుడు కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/cbn-kuppam/feed/ 0
పరువు పోయిందట.. https://www.prajabhoomi.com/karma/ https://www.prajabhoomi.com/karma/#respond Tue, 07 Jan 2025 11:18:19 +0000 https://www.prajabhoomi.com/?p=20357 పాడు పనులు చేసి నప్పుడు పరువు పోలేదా..అన్నదానం అంటూ ఆరు లక్షలు దోచేస్తే..ఆరు లక్షలు ఇవ్వలేదని అబద్ధపు కూతలు కూస్తావా..ఆడ పిల్లలకు అన్యాయం చేసిన అగుపించ లేదా..బ్యాంక్ లావాదేవీలు చూస్తే మీ బ్రతుకు బట్టబైలు కాదంటావా..ఐదు వేలు ఇమ్మని ఆ అధికారిని బ్రతి మాలుకొన్నప్పుడు ఏమయింది..బ్రతికిఉన్నప్పుడు పత్తాలేనప్పుడు చచ్చాక ప్రేమ పుట్టుకోచ్చిందా..తప్పుడు పనులు చేసి తాగి చస్తే తప్పెవరిది ..ఓరీ నీ బ్రతుకులు చెడ..చట్టం నీ చుట్టం కాదుగా ..ఎవరో ఏదో చెబితే బౌన్సర్లను పెట్టుకుంటే..ఆ గడ్డపై […]

The post పరువు పోయిందట.. appeared first on Praja Bhoomi.

]]>
పాడు పనులు చేసి నప్పుడు పరువు పోలేదా..
అన్నదానం అంటూ ఆరు లక్షలు దోచేస్తే..
ఆరు లక్షలు ఇవ్వలేదని అబద్ధపు కూతలు కూస్తావా..
ఆడ పిల్లలకు అన్యాయం చేసిన అగుపించ లేదా..
బ్యాంక్ లావాదేవీలు చూస్తే మీ బ్రతుకు బట్టబైలు కాదంటావా..
ఐదు వేలు ఇమ్మని ఆ అధికారిని బ్రతి మాలుకొన్నప్పుడు ఏమయింది..
బ్రతికిఉన్నప్పుడు పత్తాలేనప్పుడు చచ్చాక ప్రేమ పుట్టుకోచ్చిందా..
తప్పుడు పనులు చేసి తాగి చస్తే తప్పెవరిది ..
ఓరీ నీ బ్రతుకులు చెడ..చట్టం నీ చుట్టం కాదుగా ..
ఎవరో ఏదో చెబితే బౌన్సర్లను పెట్టుకుంటే..
ఆ గడ్డపై అడిగితే నీ గబ్బు తెలుస్తుంది..
కారుకూతలు కుసావ్ …ఆ కనక దుర్గమ్మ చూస్తుంది లే ..
నీ బ్రతుకొక నటన..నీ వెనుక ఉన్నది ఓ దుర్ఘటన..
మీ దుర్మార్గం పండక తప్పదు..
కర్మ ఎవరినీ వదలదు లే..
(రామమోహన్ రెడ్డి, సంపాదకులు)
పరువు గురించి పనికిమాలిన వారు కూడా మాట్లాడితే ఫక్కున నవ్వుతోంది ప్రజానీకం. పాపపు పనులు చేసి ఎందరి జీవితాల్లోనూ పొర పెచ్చులు తెచ్చి పబ్బం గడుపుకుని చివరికి పాడు చావు చచ్చిన పరువు పోయిందని పరువు అంటే కూడా తెలియని పోరంబోకు కూడా మాట్లాడుతుంటే పరువుకే పరువు పోయేలా ఉందని చెప్పాలి. సమాజంలో తనకు ఉన్న ఒక కళను చూపించి అందరి కళ్ళల్లో కారం కొట్టి ఎన్నో కొట్లాటలు పెట్టి మరెన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తే చివరికి కనకదుర్గమ్మ కరుణించక పొగా కన్నెర్ర చేస్తే కంఠం లో ప్రాణం పోతుంటే కాసుల కోసం కక్కుర్తి పడి నేడు పరువు పోయినది ప్రాకులాడుతున్నట్లు పుకార్లు షికార్లు చేయిస్తే నీ పరువు ఇంకా దిగజారి పోతుందేమో కానీ ప్రజల్లో నీవు చేసిన చేస్తున్న నీకు సహకరిస్తున్న పాడు మనుషులకు కూడా పెద్ద శిక్ష పడకపోతుందా అని ఆ ప్రజలే ఆలోచన చేస్తున్నారు.
అతనొక సంఘస్కర్త అని సందు గొందుల్లో చేసిన చెండాలం పనులు ఛీత్కారాలు పుట్టిస్తుంటే పుట్టిన బిడ్డపై కూడా పుకార్లు పుట్టిస్తానని పూటకో పాడు పనులుచేస్తుంటే పై వాడు కూడా ఈ పాపపు పనులు చూసి పెద్ద శిక్ష వేసినా బుద్ది రాని వీరికి పరువు పోతుందట ..ఆ పరువు పోకుండా చూడాలని ప్రాకులడుతూ ఉంటే ప్రజా జీవితంలో ఇంతకంటే నీచం ఏముంటదని ఎర్రి సమాజం ఎదురు చూస్తూ ఉంది. వావి వరుసలు లేకుండా తిరిగి ఎందరినో అమ్మా అంటూ అందిన కాడికి దోచుకుని తింటే ఆ కుటుంబాలు అల్లాడి పోతున్నాయి.ఇవన్నీ మరిచి అతగాడి ఆశయాలును కొనసాగించడానికి బయలు దేరిన బడుద్దాయి బడా బాబులు పేరు చెప్పి బోలెడు రూపాయిలు ఆశించి భంగపాటు కు గురైతే ఏమయింది రా అయ్యా మీ పరువు. సత్యాన్ని మరిచి అసత్యపు మాటలు మాట్లాడుతుంటే ఆ అధికారే చెప్పిన వినక పోగా అక్కడ ఉండి ఇక్కడ ఏదో చేయాలని చూస్తే అన్యాయం అన్నది ఎక్కడున్నా అడ్రెస్ వెతుక్కుని మరీ వచ్చి సరైన అపరాధం వేయక పోదా అని ఆలోచన చేస్తుంది అక్కడి ఇక్కడి సమాజం. లేని ఆరోపణలు సృష్టించి అవమానకర పనులు చేయడానికి అమాయకులను రెచ్చగొట్టి అల్లరి పాలు చేయాలని చూసి కూడా అంతుచిక్కదు లే అని అమాయకంగా ఆటలు ఆడితే ఆలస్యంగా నైన తగిన అపరాధం చెల్లించక తప్పదు రా తప్పుడు నాయనా…నీ తడబాటు చూసి ఎవరో తంతారని చెబితే ఎక్కడ తంతారోనని నీవు బడిన తడబాటు తెలియదని అనుకున్నవా.
ఓ వైపు అర్ధ రూపాయి లేదని తెలుసు అడుక్కొని అబద్దాలు చెప్పి అమాయకుల దగ్గర అప్పనంగా దోచుకుని అడ్రస్ లేని అతి పెద్ద పార్టీ పేరు చెప్పి అందరిని మాయ జేసీ ఆఖరికి చితికి చేరబోయే సమయంలో ఆరు లక్షలు ఇవ్వమని అడిగితే ఆరు లక్షలు తెచ్చేలోపే ఆ అమ్మవారు అనుగ్రహించక పోతే అది దృష్టిలో పెట్టుకుని అడ్డంగా వాగడం అధర్మమని తెలిసినా ఇంకా అన్యాయం కు దిగుతుంటే ఆలస్యం గా నైనా అన్నీ బైటికి వచ్చిన రోజు అప్పుడేమీ సమాధానం చెప్పాలో తెలియక పరువు ప్రతిష్ట అని పోసుపోని మాటలు మాట్లాడుతుంటే చివరికి పట్టించుకునే వారు లేక పడే పాట్లు ఆలోచిస్తే ఆవేదన కలుగుతోంది. అబద్దానికి అన్యాయానికి తాత్కాలిక ప్రయోజనం ఉంటుందేమో కానీ అది ఆశాస్వితం అన్నది కూడా ఆలోచన చేయాలి ఓ పరువు గల మనిషి. మనిషి ముగబోయిన మొబైల్ మాట్లాడుతూ మనిషి లేక పోయినా మని ట్రాన్స్ఫర్ అవుతుంటే ఇది చట్టం దృష్టిలో నేరం కాదా ఇంత కంటే పరువు తక్కువ పని ఇంకొకటి ఉంటుందా అని ఆలోచిస్తే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం దొరుకుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నర నరాన నిషాతో నింపుకుని నాయకుడు కావాలని నాటకమాడుతూ నడి వీధుల్లో నిస్సిగ్గుగా తిరుగుతూ చివరికి ఆ నిషా తోనే నిద్రాణం లోకి పోతే అది కూడా చెల్లి అనే చెలికి తెలిస్తే ఇన్నాళ్ల తరువాత తప్పుడు మాటలు మాట్లాడిన ఈ తప్పుల వెనుక అనేక మంది తప్పుడు ప్రోత్సాహించే వారున్నారని అనుకుంట తడబాటు తప్పదు తమ్ముడు నీకు..ఇక తాటాకు చప్పుడులతో బ్రతుకుదామని అనుకుంటే తాత్కాలిక ఆనందమే తప్ప తప్పులకు తప్పక శిక్ష పడుతుంది తమ్ముడు.. కర్మ ఎవరిని వదలదు…చూడాలి ఎవరి కర్మ ఎటు తగలడుతుందో…

The post పరువు పోయిందట.. appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/karma/feed/ 0
కుప్పంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు https://www.prajabhoomi.com/cbn-25/ https://www.prajabhoomi.com/cbn-25/#respond Tue, 07 Jan 2025 11:10:37 +0000 https://www.prajabhoomi.com/?p=20355 కుప్పంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా.. అవసరమైతే అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, విజ్ఞప్తులను చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్‌ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్‌ […]

The post కుప్పంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు appeared first on Praja Bhoomi.

]]>
కుప్పంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అన్ని ప్రాంతాలతో సమానంగా.. అవసరమైతే అంతకంటే ఎక్కువగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కుప్పంలోని టీడీపీ కార్యాలయంలో జననాయకుడు పేరిట ఫిర్యాదుల స్వీకరణకు పోర్టల్‌ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, విజ్ఞప్తులను చంద్రబాబు పరిశీలించారు. ప్రతి కౌంటర్‌ వద్దకు స్వయంగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని.. వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమస్యలు, ఫిర్యాదులు రిజిస్టర్‌ చేసేలా ఈ పోర్టల్‌లో ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఫిర్యాదుల స్వీకరణకు జననాయకుడు పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ప్రజలతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ ఫిర్యాదులు, సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అదే విధంగా వాట్సప్‌ ద్వారా కూడా సమాచారం ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. వాటిని పోర్టల్‌లో నమోదు చేసి అనంతరం విశ్లేషించి.. సమస్యలకు పరిష్కారం చూపుతామని తెలిపారు. కుప్పం నియోజకవర్గం విషయంలో స్థానిక ఎమ్మెల్యేగా తనపై ప్రత్యేక బాధ్యత ఉందని… ఇక్కడి ప్రజలు వరుసగా 8 సార్లు తనను గెలిపించారని అన్నారు. ముఖ్యమంత్రి అయినందున బాధ్యత ఎక్కువగా ఉంటుందని.. ప్రతీ సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు అన్నారు.

The post కుప్పంను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం: చంద్రబాబు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/cbn-25/feed/ 0
జనం మెచ్చిన కలెక్టర్ జనం కోసమే తన జీవితం https://www.prajabhoomi.com/vetriselvi/ https://www.prajabhoomi.com/vetriselvi/#respond Tue, 07 Jan 2025 11:09:52 +0000 https://www.prajabhoomi.com/?p=20351 నిజమైన ప్రజా సేవకురాలు వెట్రి సెల్విప్రజాసేవే పరమావధిగా…ప్రజాసమస్యలపై ప్రతిస్పందిస్తూ…వరదల్లో సైతం వీర వనితలాగా..పేదప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగి..రాజకేయ పార్టీలతో రగడ లేకుండా..అధికారుల్లో అలమరికలు తలెత్తకుండా..ప్రభుత్వ ఆశయాలపై అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తూ..అభివృద్దే లక్ష్యంగా ముందుగు సాగుతూజిల్లా సర్వతోముఖాభివృద్దికి చక్కటి చర్యలు తీసుకుంటూ..శభాష్ అనిపించుకుంటున్న సెల్వీ (మత్తే బాబి ,ప్రజాభూమి స్పెషల్ కరెస్పాన్డెంట్, ఏలూరు)ఐఏఎస్ అంటే ఏసీ హాలుకు పరిమితమై ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయని ప్రజల్లో ఉన్న ఓ చిన్న పాటి అనుమానం కూడా లేకుండా ఐఏఎస్ […]

The post జనం మెచ్చిన కలెక్టర్ జనం కోసమే తన జీవితం appeared first on Praja Bhoomi.

]]>
నిజమైన ప్రజా సేవకురాలు వెట్రి సెల్వి
ప్రజాసేవే పరమావధిగా…
ప్రజాసమస్యలపై ప్రతిస్పందిస్తూ…
వరదల్లో సైతం వీర వనితలాగా..
పేదప్రజల పట్ల ప్రేమాభిమానాలు కలిగి..
రాజకేయ పార్టీలతో రగడ లేకుండా..
అధికారుల్లో అలమరికలు తలెత్తకుండా..
ప్రభుత్వ ఆశయాలపై అకుంఠిత దీక్షతో అడుగులు వేస్తూ..
అభివృద్దే లక్ష్యంగా ముందుగు సాగుతూ
జిల్లా సర్వతోముఖాభివృద్దికి చక్కటి చర్యలు తీసుకుంటూ..
శభాష్ అనిపించుకుంటున్న సెల్వీ

(మత్తే బాబి ,ప్రజాభూమి స్పెషల్ కరెస్పాన్డెంట్, ఏలూరు)
ఐఏఎస్ అంటే ఏసీ హాలుకు పరిమితమై ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటాయని ప్రజల్లో ఉన్న ఓ చిన్న పాటి అనుమానం కూడా లేకుండా ఐఏఎస్ అంటే ప్రజాసేవే పరమావధిగా ముందుకు పోవడమేనని ప్రణాళిక బద్దంగా ప్రజా సమస్యలపై చక్కటి పరిస్కారం చూపుతూ ప్రజల్లో శభాష్ అనిపించుకుంటూ చక్కటి పాలన అందిస్తున్న యువ ఆశాకిరణం.ఆకస్మిక వరదల్లో అయ్యో ఎలా అనుకోకుండా అడుగు తీసి అడుగు వేయలేని ఆ రహదారులలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆపన్న హస్తం కోసం ఎదురు చూసే ఆయా ప్రాంత ప్రజల వద్దకు వెళ్లి ఆందోళన వద్దని ప్రభుత్వం అక్కున చేర్చుకుంటుందని అక్కడి వారి బ్రతుకుల్లో ఆశలు నింపి,వ్యాపారం కోసం విచ్చల విడిగా దోచేస్తున్న పిడిఎస్ పై కన్నెర్ర చేస్తూ కలెక్టర్ అంటే ఇలా అని జనం మెచ్చిన ఏలూరు యువ కలెక్టర్ వెట్రి సెల్వీ పై ప్రజాభూమి అందిస్తున్న నూతన సంవత్సరంలో ప్రత్యేక కథనం .. జూన్ 26 2020 బుధవారం నాడు ఏలూరు జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న మన యువ కలెక్టర్ వీరవనిత మన నిజమైన ప్రజా సేవకురాలు ఏలూరు జిల్లా కలెక్టర్ ఐఏఎస్ కె వెట్రి సెల్వి.ఏలూరు జిల్లాలో పాలనలో తనదైన మార్క్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొని ఏలూరు జిల్లా ప్రజలకు ఎటువంటి ప్రాణ,ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను,అధికార యంత్రంగాన్ని అప్రమత్తం చేసిన అడ్మినిస్ట్రేటర్, మాదకద్రవ్యాలను నిర్మూలించాలన్నా,కోడి వ్యర్ధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నా, పేదవారికి చెందాల్సిన అక్రమ రేషన్ బియ్యం అరికట్టాలన్నా, మీకోసం అర్జీల సమస్యల పరిష్కారమైనా, క్రీడాకారుల్ని ప్రోత్సహించాలన్నా, డయేరియా వంటి విష జ్వరాల కేసులను ప్రబలకుండా నివారించాలన్నా,పెన్షన్ల పంపిణీ అయినా, ప్రజా జీవితంకై అంకితమై పనిచేస్తున్న ఏకైక లేడీ బాస్ ఇంకెవరు ప్రజల మెచ్చిన ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఏలూరు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రజా సంక్షేమం జిల్లా అభివృద్ధికై కె వెట్రి సెల్వి చేసిన కృషి అనిర్వచనీయం * గోదావరి జిల్లాల ప్రజల కలల ప్రాజెక్టు పోలవరం నిర్మాణ పనులు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ, ప్రతినెల 2.68 వేల మంది లబ్ధిదారులకు ఒకటవ తారీఖున ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తూ, మత్స్య సాగు రైతులకు నిపుణులతో కలిసి అవగాహన కల్పిస్తూ, పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు * 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ సైనికులు మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి సత్కారం చేయడమే కాకుండా,ఆకస్మికంగా అంగన్వాడి కేంద్రంలో చిన్నారులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు* ప్రభుత్వ పాఠశాలలో సైతం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ, రికార్డులు పరిశీలిస్తూ అక్కడ ఉన్న విద్యార్థినీ విద్యార్థులతో కలిసి భోజనం ఆరగించడమే కాక వారినే సదుపాయాల వివరాలు స్వయంగా తెలుసుకుంటున్నారు * పిల్లలు లేని వారికి పిల్లల్ని దత్తతగా అందజేస్తూ వారికి ఆనందాన్ని పంచుతున్నారు, * ఇల్లు లేని నిరుపేదలకు ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం 2.0 లో భాగంగా పూర్తయిన ఇండ్ల తాళాలను లబ్ధిదారులకు అందజేస్తూ జిల్లాలో విమర్శికుల ప్రశంసలు సైతం అందుకుంటున్నారు * ఇటువంటి ప్రజల మెచ్చిన జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఈ నూతన సంవత్సరంలో ఏలూరు జిల్లా అభివృద్ధిని, ఖ్యాతిని,సంక్షేమాన్ని రెట్టింపు చేయాలని ప్రజా భూమి పత్రిక కూడా ఆకాంక్షిస్తుంది.

The post జనం మెచ్చిన కలెక్టర్ జనం కోసమే తన జీవితం appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/vetriselvi/feed/ 0
దైవజ్ఞ రత్న బిరుదు అందుకున్న సుదర్శనం దుర్గ బాబు https://www.prajabhoomi.com/kamavarapukota/ https://www.prajabhoomi.com/kamavarapukota/#respond Mon, 06 Jan 2025 10:57:35 +0000 https://www.prajabhoomi.com/?p=20345 కామవరపుకోట రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాల పైన సెమినార్ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని సుదర్శన రామ దుర్గాచార్యులు ఉత్తమ అవార్డు దైవిజ్ఞ రత్న అవార్డు అందుకున్నారని సుదర్శనం శ్రీనివాసచార్యులు చెప్పారు.విశాఖపట్నంలో డైమండ్ పార్కు వద్ద ఉన్న హోటల్ రిస్ట్ కంపార్ట్ గ్రాండ్ హోటల్ లో జరిగిన విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ వారిచే నిర్వహించిన సెమినార్లో జ్యోతిష్యం వాస్తు మీద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. దాన్ని అనుసరించి దైవజ్ఞరత్న […]

The post దైవజ్ఞ రత్న బిరుదు అందుకున్న సుదర్శనం దుర్గ బాబు appeared first on Praja Bhoomi.

]]>
కామవరపుకోట

రాష్ట్రవ్యాప్తంగా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాల పైన సెమినార్ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలోని సుదర్శన రామ దుర్గాచార్యులు ఉత్తమ అవార్డు దైవిజ్ఞ రత్న అవార్డు అందుకున్నారని సుదర్శనం శ్రీనివాసచార్యులు చెప్పారు.
విశాఖపట్నంలో డైమండ్ పార్కు వద్ద ఉన్న హోటల్ రిస్ట్ కంపార్ట్ గ్రాండ్ హోటల్ లో జరిగిన విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ వారిచే నిర్వహించిన సెమినార్లో జ్యోతిష్యం వాస్తు మీద ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. దాన్ని అనుసరించి దైవజ్ఞరత్న అనే బిరుదుని ప్రదానం చేశారు.దుశ్శాలువా, జ్ఞాపిక మరియు సర్టిఫికెట్ ఇచ్చి అదిరథమహారధుల మధ్య సత్కరించిరించారు. కామవరపుకోటలో పీఠం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. అవార్డు గ్రహీతను కామవరపుకోటలోని అభినందించారు. ఆయనకు జిల్లాలోని అభినందనలు తెలుపుతున్నారు.

The post దైవజ్ఞ రత్న బిరుదు అందుకున్న సుదర్శనం దుర్గ బాబు appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/kamavarapukota/feed/ 0
ఎస్సీ కులాల జాబితాలో పేర్లను పరిశీలించుకోండి.. తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ https://www.prajabhoomi.com/jala-balaji/ https://www.prajabhoomi.com/jala-balaji/#respond Mon, 06 Jan 2025 10:44:16 +0000 https://www.prajabhoomi.com/?p=20342 ఏలూరు:గ్రామ సచివాలయాల్లో పెట్టిన షెడ్యూల్డ్ కులాల జాబితాలోని పేర్లను టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పరిశీలించారు.ఈ మేరకు సోమవారం3 డివిజన్ గ్రామ సచివాలయంలో పెట్టిన షెడ్యూల్డ్ కులాల జాబితాను పరీశీలించి సదరు విఆర్వోల నుండి వివరాలను అడిగి తెలుసుకుని షెడ్యూల్డ్ కులాల జాబితాలో లోపాలను గుర్తిస్తే ఆ లోపాలను సదరు వ్యక్తికి తెలియచేసి లోపాలను సవరించాలని విర్వోలతో మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజలందరూ గ్రామ సచివాలయాల్లో వారి పేర్ల జాబితా సక్రమంగా […]

The post ఎస్సీ కులాల జాబితాలో పేర్లను పరిశీలించుకోండి.. తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ appeared first on Praja Bhoomi.

]]>
ఏలూరు:
గ్రామ సచివాలయాల్లో పెట్టిన షెడ్యూల్డ్ కులాల జాబితాలోని పేర్లను టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ పరిశీలించారు.ఈ మేరకు సోమవారం3 డివిజన్ గ్రామ సచివాలయంలో పెట్టిన షెడ్యూల్డ్ కులాల జాబితాను పరీశీలించి సదరు విఆర్వోల నుండి వివరాలను అడిగి తెలుసుకుని షెడ్యూల్డ్ కులాల జాబితాలో లోపాలను గుర్తిస్తే ఆ లోపాలను సదరు వ్యక్తికి తెలియచేసి లోపాలను సవరించాలని విర్వోలతో మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాలకు సంబంధించిన ప్రజలందరూ గ్రామ సచివాలయాల్లో వారి పేర్ల జాబితా సక్రమంగా వుందో లేదో మంగళవారం లోపు పరిశీలించుకుని లోపాలు ఉంటే విఆర్వో ల ద్వారా లోపాలను సవరించుకోవాలని ఈ సందర్భంగా జాలా బాలాజీ తెలియచేసారు.

The post ఎస్సీ కులాల జాబితాలో పేర్లను పరిశీలించుకోండి.. తెదేపా రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/jala-balaji/feed/ 0
ఓసాయి,కసాయి రేషన్ రైస్ దోచేయ్ https://www.prajabhoomi.com/osai-kasai-ration-rice-dochay/ https://www.prajabhoomi.com/osai-kasai-ration-rice-dochay/#respond Fri, 03 Jan 2025 10:01:05 +0000 https://www.prajabhoomi.com/?p=20337 కూటమి ప్రభుత్వంలోను ఆగని అక్రమ రవాణారేషన్ రైస్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేస్తామంటుంటే..ఏలూరు జిల్లాలో అధికారులుకు పట్టని వైనం..విజిలెన్స్ ఎస్పీనే వ్యాపారం చేసుకోమన్నాడటాఎస్పీని వివరణ కోరినా చర్యలు సూన్యం..సివిల్ సప్లైడి.ఎస్.ఒ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో..ఈ డాన్ల అంతం చూడాలంటే పవన్ కళ్యాణ్ రావాలేమో..ఇతగాడి మామ మామూలోడు కాదట ఏలూరు:గత సంవత్సర కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏలూరు ఒకటవ పట్టణానికి చెందిన కసాయి అనే వ్యక్తి ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాల నుండి […]

The post ఓసాయి,కసాయి రేషన్ రైస్ దోచేయ్ appeared first on Praja Bhoomi.

]]>
కూటమి ప్రభుత్వంలోను ఆగని అక్రమ రవాణా
రేషన్ రైస్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్ళతో పెకలించి వేస్తామంటుంటే..
ఏలూరు జిల్లాలో అధికారులుకు పట్టని వైనం..
విజిలెన్స్ ఎస్పీనే వ్యాపారం చేసుకోమన్నాడటా
ఎస్పీని వివరణ కోరినా చర్యలు సూన్యం..
సివిల్ సప్లైడి.ఎస్.ఒ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో..
ఈ డాన్ల అంతం చూడాలంటే పవన్ కళ్యాణ్ రావాలేమో..
ఇతగాడి మామ మామూలోడు కాదట

ఏలూరు:
గత సంవత్సర కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏలూరు ఒకటవ పట్టణానికి చెందిన కసాయి అనే వ్యక్తి ఏలూరు జిల్లాలో అనేక ప్రాంతాల నుండి పేదవారికి చెందిన రేషన్ రైస్ ను అక్రమమార్గంలో ధనార్జనే ధ్యేయంగా కాకినాడ, మండపేట,ఈతకోట,నల్లజర్లకు సరఫరా చేస్తూ ప్రతి నెల 100 నుండి 200 టన్నులు వరకు ఎగుమతి చేస్తూ తనని ఎవరు ఏం చేయలేరంటూ ఇతగాడి మామ మామూలోడు కాదంటూ తన మామే అసలు పెద్ద డాన్ అంటూ ప్రగడ్బాలు పలుకుతుంటే అధికార యంత్రాంగం ఆదమరిచి ఉంటోందని అక్కడ ఇక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?గత 5నెలలు క్రితం అజ్ఞాతం నుండి వెలుగులోకి వచ్చిన ఈ కసాయి రైస్ డాన్ నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా?మా మామయ్య ఫ్రెండ్ అన్న చందాన ఆయన ఏలూరు విజిలెన్స్ ఎస్పీతో మాట్లాడి ఈ రైస్ వ్యాపారం చేసుకోమనట్లుగా చెప్పుకుంటూ తిరుగుతూ, ఎవరైనా రైస్ డంప్ చేసే ప్రాంతానికి వచ్చిన కన్నెత్తి చూసిన అంతు చూస్తా అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది.పవన్ రావాలేమో?ఓ పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీజ్ ది షిప్ అన్నా కూడా ఇక్కడ మాత్రం నో సీజ్ నో కేస్ అంటా? మరోవైపు నాదెండ్ల మనోహర్ ఈ అక్రమ రైస్ వ్యాపారం పై అలుపెరగని పోరాటం చేస్తుంటే అవేమి పట్టనట్లుగా ఇక్కడ పనిచేసే కొంతమంది అధికారుల తీరు వారికి అనుకూలంగా ఉందేమోనని అనుమానం కలగకమానదు. ఇటువంటి అక్రమ వ్యాపారస్తులు కోసం, పనిచేయని కొంతమంది అధికారుల కోసం సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రావాలేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నన్నెవరూ ఆపలేరు?*ప్రతి నెల ఒకటో తారీకు నుండి నచ్చినట్లుగా రేషన్ రైస్ అక్రమ వ్యాపారం చేస్తా ఎవరు ఆపుతారో చూస్తా?అంటున్న ఈ కసాయి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నెల ప్రారంభంలో ఇప్పుడే రేషన్ రైస్ పంపిణీ చేయడం మొదలైంది కనుక జిల్లా సివిల్ సప్లైఅధికారులు కట్టుదిట్టంగా నిఘా ఉంచి ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులు పట్ల కఠినంగా వ్యవహరించి పేదవారికి చెందిన రేషన్ రైస్ పక్కదారి పట్టకుండా చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

The post ఓసాయి,కసాయి రేషన్ రైస్ దోచేయ్ appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/osai-kasai-ration-rice-dochay/feed/ 0
రామచంద్రపురంలో సొసైటీల త్రీమెన్ కమిటీలో జనసేనకు అందని ద్రాక్షే! https://www.prajabhoomi.com/jana-senas-failure-to-get-a-seat-in-the-three-man-committee-of-societies-in-ramachandrapuram/ https://www.prajabhoomi.com/jana-senas-failure-to-get-a-seat-in-the-three-man-committee-of-societies-in-ramachandrapuram/#respond Fri, 03 Jan 2025 09:37:41 +0000 https://www.prajabhoomi.com/?p=20333 32 సొసైటీలకు జనసేనకు ఏడు సొసైటీలేనా?అంతర్ మదనంలో నియోజకవర్గ జనసేన శ్రేణులుటిడిపిలో పైరవీలు చేస్తున్న నేతలు.. అసంతృప్తితో జన సైనికులుఅమలాపురంలో 24 సొసైటీలకు 10 జనసేనకు కేటాయింపు?రామచంద్రపురంలో కొలిక్కి రాని త్రిమెన్ కమిటీలు14 జనసేన ఎంపీటీసీలు ఉన్న నియోజకవర్గానికి ఇదేం దుస్థితిరాష్ట్రంలోనే జనసేనకు మంచి గుర్తింపు ఉన్న నియోజకవర్గం పరిస్థితి ఇదేనా?గ్రామ స్థాయిలో సిద్ధం చేసిన జాబితాలో మార్పులకు ప్రయత్నాలుఆరేళ్లుగా పీఏసీఎస్ లకు ఎన్నికలు లేకపోవడంతో పెరుగుతున్న ఆశావాహులు రామచంద్రపురంతాజాగా ప్రభుత్వం సొసైటీలకు త్రిమెన్ కమిటీలు నిర్వహిస్తున్నారన్నప్రచారంతో […]

The post రామచంద్రపురంలో సొసైటీల త్రీమెన్ కమిటీలో జనసేనకు అందని ద్రాక్షే! appeared first on Praja Bhoomi.

]]>
32 సొసైటీలకు జనసేనకు ఏడు సొసైటీలేనా?
అంతర్ మదనంలో నియోజకవర్గ జనసేన శ్రేణులు
టిడిపిలో పైరవీలు చేస్తున్న నేతలు.. అసంతృప్తితో జన సైనికులు
అమలాపురంలో 24 సొసైటీలకు 10 జనసేనకు కేటాయింపు?
రామచంద్రపురంలో కొలిక్కి రాని త్రిమెన్ కమిటీలు
14 జనసేన ఎంపీటీసీలు ఉన్న నియోజకవర్గానికి ఇదేం దుస్థితి
రాష్ట్రంలోనే జనసేనకు మంచి గుర్తింపు ఉన్న నియోజకవర్గం పరిస్థితి ఇదేనా?
గ్రామ స్థాయిలో సిద్ధం చేసిన జాబితాలో మార్పులకు ప్రయత్నాలు
ఆరేళ్లుగా పీఏసీఎస్ లకు ఎన్నికలు లేకపోవడంతో పెరుగుతున్న ఆశావాహులు

రామచంద్రపురం
తాజాగా ప్రభుత్వం సొసైటీలకు త్రిమెన్ కమిటీలు నిర్వహిస్తున్నారన్నప్రచారంతో రామచంద్రపురం నియోజకవర్గంలో కూటమి నేతలు మధ్య సాయోధ్య కుదరక ఇంకా కొలిక్కి రాసినట్లు సమాచారం. ముఖ్యంగా రామచంద్రపురం నియోజవర్గం జనసేన పార్టీకి నాడు వైసిపి ప్రభుత్వాన్ని ఎదురోడ్డి పద్నాలుగు ఎంపీటీసీలతోపాటు పలు సర్పంచ్ పదవులు కైవసం చేసుకున్న ఘనత ఉంది. ఆవిషయంలో రాష్ట్ర స్థాయిలోనే జనసేన పార్టీ ఇక్కడ ప్రదమ స్థానంలో నిలిచింది. అలాంటి పరిస్థితి ఉన్న జనసేనకి ఇప్పుడు ఇక్కడ సొసైటీల పంపకంలో అందని ద్రాక్ష గానే ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. నియోజకవర్గంలో 32 సొసైటీలు ఉండగా జనసేనకు ఏడు సొసైటీలు కట్టబెట్టి మిగతా తెలుగుదేశం పార్టీ నేతలకు ఇచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగించడంతో జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నారు. పైగా టిడిపి నేతలు పలువురు ఈవిషయంలో ఆదినాయకత్వం నుండి సిఫార్సులతో పైరవీలు చేస్తున్నారని సమాచారం. దీంతో జనసేన శ్రేణులు మరింత అసహనాన్ని గురవుతున్నారు. అమలాపురంలో 24 సోసైటీలుకు గాను జనసేన పార్టీకి 10 సొసైటీలు ఇస్తున్నట్లు సమాచారం .పక్క నియోజకవర్గానికి అలా ఇచ్చిన తమకు ఇలా చేయటం ఏంటని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోన జనసేన పార్టీకి రామచంద్రపురం నియోజవర్గం మంచి పట్టు ఉంది. అలాగే గుర్తింపు ఉంది. ఆగుర్తింపుకు ఈరోజు ఇక్కడ ఏ విధమైన ఫలితం లేకుండా పోతుందని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ముగ్గురు సభ్యుల కమిటీలను (త్రిమెన్)ప్రభుత్వం నియమించ నున్న తాజా పరిస్థితిలో ఆపదవులు ఆశించే వారి సంఖ్య బారీగానేఉంది . ఇప్పటికే కూటమి నాయకులు ఆయా సొసైటీల పరిధిలో అర్హుల జాబితాలను సేకరిస్తుండటంతో త్రిమెన్ కమిటీలను నియమించే పనిలో నిమగ్నమై ఉన్నారు.ఇప్పటికే పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసుకోవడం కనిపిస్తోంది. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సొసైటీల పంపకాలక చర్చలు ఊపందుకున్నా సఖ్యత మాత్రం నేటికీ కుదరక ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.మరో పక్క ప్రభుత్వం సొసైటీల పర్సన్ ఇన్ ఛార్జిలను మరో ఆరు నెలలు కొనసాగిస్తూ గత నెల 20న ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలు నియమిస్తే ఈ ఉత్తర్వులు రద్దు అవడం ఖాయం . వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2018 నుంచి ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీకి అధికారులు ఇచ్చింది. కమిటీలో చైర్మన్, ఇద్దరు సభ్యులు వున్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ అయిదు సంవత్సరాలు అప్పట్లో గడిపేసింది.ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పర్సన్ ఇన్ ఛార్జిలకు అధికారులు ఇచ్చింది. గత నెల 21తో వారి గడువు పూర్తి కావడంతో మరో ఆరు నెలలు వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.. ఇదిలా వుండగా సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ఏక పక్ష విజయాలతో ఊపు మీద వున్న కూటమి ప్రభుత్వం అదే విధంగా సొసైటీలకూ ఎన్నికలు నిర్వహిస్తుందని అంతా భావించారు. నీటి సంఘాల ఎన్నికలను లైట్ గా తీసుకున్న వైకాపా సొసైటీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కూడా కనిపించాయి. కాని ఈలోగా గత ప్రభుత్వం తరహాలోనే సొసైటీలకు త్రిమెన్ కమిటీలను నియమించడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు కార్యకర్తల స్థాయిలో ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కూటమి నేతలు సొసైటీలకు పంపకాలు ప్రక్రియ మొదలెట్టారు.కానివారిమద్య సఖ్యత కుదరక ఇంకా కొలిక్కి రాలేదు దీనికి అనుగుణంగా ఆయా సొసైటీల పరిధిలో ఆరులైన కార్యకర్తలు, నాయకుల జాబితాలను ఆటు తెలుగుదేశం, ఇటు జనసేన నాయకులు మల్ల గుల్లలు పడుతున్నారు. సొసైటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా సర్కారు పట్టించుకున్నట్టు లేదు. సొసైటీ కమిటీలో పదవి ఆశించేవారి నుంచి వారి అర్థతలు, వారికి పీఏసీఎస్ లో సభ్యత్వం వుందా. వారికి సొసైటీలో రుణం వుందా. రుణం ఎగవేత వుందా, వంటి వివరాలు సేకరిస్తున్నారు. సొసైటీ నిబంధన ప్రకారం రిజర్వేషన్లు లేకున్నా సామాజిక న్యాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. కాని ఇప్పటికే సొసైటీలకు అధ్యక్ష పదవికి ఆశించిన వారిలో కొందరికి అర్హత లేకపోవడంతో దిక్కు దిక్కులు చూస్తూ మరో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలో ఆయా ఇన్ ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని జాబితాలను సేకరిస్తున్నారు. అదే సమయంలో కూటమి పార్టీలు తమ వాటాల కోసం ఇప్పటికే సమావేశాలు నిర్వహించారు.ఇదిలా వుండగా ఇప్పటి వరకూ త్రిమెన్ కమిటీల పాలనలో వున్న కొన్ని సొసైటీల్లో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. పార్టీల బ్యానర్ పై నియమించబడుతున్న కమిటీలు రైతులను పట్టించుకోక క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు పెడుతున్నట్లూ ఆరోపణలు వున్నాయి. సొసైటీల బకాయిల వసూళ్లలోనూ చాలా సొసైటీలు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టే వున్నాయని సమాచారం. ఏదిఏమైన రామచంద్రపురం నియోజవర్గంలో మాత్రం జనసేన పార్టీకి 7 సొసైటీలు కేటాయించడంపట్ల జనసేన పార్టీలో నేతలకు, శ్రేణులకు సైతం రుచించడంలేదు. ఇప్పటికైనా జనసేనకు మరిన్ని సొసైటీలు కేటాయించాలని పత్రిక ముఖంగా పలువురు కోరుతున్నారు.

The post రామచంద్రపురంలో సొసైటీల త్రీమెన్ కమిటీలో జనసేనకు అందని ద్రాక్షే! appeared first on Praja Bhoomi.

]]>
https://www.prajabhoomi.com/jana-senas-failure-to-get-a-seat-in-the-three-man-committee-of-societies-in-ramachandrapuram/feed/ 0