Tuesday, January 14, 2025

Creating liberating content

తాజా వార్తలుగాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

గన్నవరం:ఇంద్రకీలాద్రి పై శ్రీ గాయత్రి దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ గాయత్రి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భక్తులకు ఎటువంటి లోటు పాట్లు కలగకుండా ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. దుర్గమ్మ దయతో రాష్ట్రం వరదల నుండి త్వరగా కోలుకుందని చెప్పారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు 56 మందితో ప్రభుత్వం ఉత్సవ కమిటీ నీ ఏర్పాటు చేసిందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article