Saturday, April 19, 2025

Creating liberating content

క్రీడలుఆడుదాం ఆంధ్రా క్రికెట్ ఫైనల్ లో విజేతలు గా నిలిచిన వి ఆర్ పురం జట్టు

ఆడుదాం ఆంధ్రా క్రికెట్ ఫైనల్ లో విజేతలు గా నిలిచిన వి ఆర్ పురం జట్టు

వి.ఆర్.పురం

ఆడుదాం ఆంధ్రా లో క్రికెట్ పోటీల్లో మంగళవారం రంపచోడవరంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో, రంపచోడవరం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా, పది ఓవర్ లకు 78 పరుగులు చేయగా, తర్వాత బ్యాటింగ్ కు దిగిన వి ఆర్ పురం టీం లో ఆటగాళ్లు సతీష్ 24 పరుగులు, గౌతమ్ 16 పరుగులు, అజయ్ 10, నిఖిల్ 10 పరుగులు చేసి తొమ్మిది ఓవర్లకే విజయాన్ని చేజిక్కించుకుని విజేతలయ్యారు. మండల యువత ఆటతీరు చాకచక్యంగా ఉందని పలువురు అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article