Sunday, April 20, 2025

Creating liberating content

తాజా వార్తలుక‌శ్మీర్‌లో అగ్నిప్ర‌మాదం…ముగ్గురు అక్క చెల్లెల్లు సజీవ‌ద‌హ‌నం…

క‌శ్మీర్‌లో అగ్నిప్ర‌మాదం…ముగ్గురు అక్క చెల్లెల్లు సజీవ‌ద‌హ‌నం…

కాశ్మీర్‌లో ఓ ఇంట్లో జరిగిన ప్ర‌మాదంలో ముగ్గురు బాలిక‌లు స‌జీవ‌ద‌హ‌న‌మయ్యారు. మృతులు 16 ఏళ్ల సానియా, 14 ఏళ్ల బిస్మా మరియు 12 ఏళ్ల సైకా, తజ్నిహాల్‌లో నివాసం ఉంటున్న అబ్దుల్ లతీఫ్ లోన్ కుమార్తెలుగా గుర్తించారు.మూడో అంతస్తులో నిద్రిస్తుండగా.. ఇల్లు మొత్తం మంటల్లో చిక్కుకోవడంతో ఆ ముగ్గురు అక్క చెల్లెల్లు బయటకు రాలేకపోవడంతో దీంతో పూర్తిగా సజీవదహనం అయ్యారు. అయితే, ఇంట్లో మంటలు వ్యాపించాయని స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హూటహూటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article